Revanth Reddy: పోడు భూములకు పట్టాలు ఎలా రావో చూస్తాం

Revanth Reddy Comments On KCR
x

Revanth Reddy: పోడు భూములకు పట్టాలు ఎలా రావో చూస్తాం

Highlights

Revanth Reddy: పట్టాలు ఇవ్వకుంటే ఓట్లు అడగడానికి వస్తే.. ప్రజలు

Revanth Reddy: TPCC అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోడు భూములకు పట్టాలు ఎలా రావో చూస్తామని హెచ్చరించారు. 9 ఏళ్లుగా పోడు భూములకు పట్టాలెందుకు ఇవ్వలేదని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. పట్టాలు ఇవ్వకుంటే ఓట్లు అడగడానికి వస్తే ప్రజలు తిరగబడటం ఖాయమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories