Revanth Reddy: బీజేపీ మత రాజకీయాలకు కాలం చెల్లింది

Revanth Reddy Comments On BJP Government And Telangana State
x

Revanth Reddy: బీజేపీ మత రాజకీయాలకు కాలం చెల్లింది

Highlights

Revanth Reddy: ఇండియా కూటమి వన్‌ నేషన్- వన్ ఎలక్షన్‌ను వ్యతిరేకిస్తుంది

Revanth Reddy: ప్రధాని మోడీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నవంబర్, డిసెంబర్‌లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయిని... ఈ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితులు ఉన్నాయన్నారు. అందుకే ప్రధాని మోడీకి భయం పట్టుకుందని తెలిపారు. వన్ నేషన్- వన్ ఎలక్షన్‌‌కి ఇండియా వ్యతిరేకమన్నారు. INDIA కూటమి ప్రభుత్వన్ని ఏర్పాటు చేస్తుందని సర్వేలు చెబుతున్నాయి కాబట్టే.. అధ్యక్ష తరహా పాలనను తీసుకువచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories