Revanth Reddy: ఏడాది ఓపిక పట్టండి.. కాంగ్రెస్ కార్యకర్తలెవరూ పార్టీ వీడొద్దు..

Revanth Reddy Appeal to Congress Party Workers in Munugode Constituency
x

Revanth Reddy: ఏడాది ఓపిక పట్టండి.. కాంగ్రెస్ కార్యకర్తలెవరూ పార్టీ వీడొద్దు..

Highlights

Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నికలు కాక రేపుతున్నాయి.

Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నికలు కాక రేపుతున్నాయి. ఎన్నికలు రాకముందే అధికార TRS ఫిరాయింపు రాజకీయాలకు తెరలేపిందని TPCC చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను కొంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్కారూ పార్టీ మారొద్దని రేవంత్ కోరారు. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకగా నిలబడదామన్నారు. ఒక్క ఏడాది ఓపిక పడితే కాంగ్రెస్ పార్టీదే అధికారమని జోస్యం చెప్పారు. ఈ ఉప ఎన్నికల తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని తెలిపారు. ఈ నెల 20 నుంచి తాను మునుగోడులోనే మకాం వేస్తానని రేవంత్ వెల్లడించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories