Congress Bus Yatra: బస్సు యాత్ర ప్రారంభించిన రాహుల్, ప్రియాంక

Rahul Gandhi And Priyanka Gandhi Started The Bus Yatra
x

Congress Bus Yatra: బస్సుయాత్ర ప్రారంభించిన రాహుల్, ప్రియాంక

Highlights

Congress Bus Yatra: ములుగు బహిరంగ సభలో ప్రసంగించనున్న రాహుల్, ప్రియాంక

Congress Bus Yatra: వరంగల్ జిల్లా రామప్ప ఆలయం నుంచి కాంగ్రెస్‌ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఆలయంలో పూజల అనంతరం బస్సుయాత్రను ప్రారంభించారు రాహుల్, ప్రియాంక గాంధీ. మూడు రోజుల పాటు 8 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. సాయంత్రం ఈ బస్సు యాత్ర ములుగు చేరుకోనుంది. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో రాహుల్, ప్రియాంక ప్రసంగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories