Ramchander Rao: ఆర్థిక సంస్కరణలతో భారత్‌ను కొత్తదారిలో నడిపించిన వ్యక్తి పీవీ నరసింహారావు

Ramchander Rao: పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా.. హైదరాబాద్‌లోని పీవీ ఘాట్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నివాళులు అర్పించారు.

Arun Chilukuri
Published on: 23 Dec 2025 2:44 PM IST
Ramchander Rao: ఆర్థిక సంస్కరణలతో భారత్‌ను కొత్తదారిలో నడిపించిన వ్యక్తి పీవీ నరసింహారావు
X

Ramchander Rao: పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా.. హైదరాబాద్‌లోని పీవీ ఘాట్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నివాళులు అర్పించారు. భారత్‌ను ఆర్థిక సంస్కరణలతో కొత్త దారిలో నడిపించిన వ్యక్తి పీవీ నరసింహారావు అని ఆయన గుర్తుచేశారు. పీవీ సంస్కరణలకు ప్రతిపక్ష నేతగా వాజ్‌పేయి సంపూర్ణ సహకారం అందించారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావుకు సరైన గౌరవం ఇవ్వలేదన్న ఆరోపించారు. గాంధీ కుటుంబానికి మాత్రమే కాంగ్రెస్‌లో గౌరవమా? అంటూ ప్రశ్నించారు. గాంధీ పేరుతో రాజకీయాలు మానేసి ప్రజా నాయకులను గౌరవించాలని రాంచందర్ రావు సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story