Ponguleti Srinivas Reddy: నా ప్రాణం ఉన్నంత వరకు ప్రతి కార్యకర్తను కాపాడుకుంటా

Ponguleti Srinivas Reddy: దళితబంధుకు దిక్కు లేదు కాని.. గిరిజనబంధు అంటున్నారు

Dhatripriya
Published on: 5 March 2023 2:28 PM IST
Ponguleti Srinivas Reddy About His Political Carrier
X

Ponguleti Srinivas Reddy: నా ప్రాణం ఉన్నంత వరకు ప్రతి కార్యకర్తను కాపాడుకుంటా

Ponguleti Srinivas Reddy: ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైరయ్యారు. దళితబంధుకే దిక్కులేదు కానీ.. ఇప్పుడు గిరిజనబంధు అంటున్నారని ఎద్దెవా చేశారు. రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలో సమయం వచ్చినప్పుడు చెబుతానన్నారు. అధికారం శాశ్వతం కాదన్న ఆయన... రాబోయే ప్రభంజనంలో మీరంతా కొట్టుకుపోతారన్నారు. ఎన్నికల సమయం కాబట్టి అప్రమత్తంగా ఉండాలని.. తన ప్రాణం ఉన్నంత వరకు ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానన్నారు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.

Dhatripriya

Dhatripriya

Next Story