Suryapet: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి.. 15 మందికి గాయాలు..

Suryapet: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి.. 15 మందికి గాయాలు..
x

Suryapet: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి.. 15 మందికి గాయాలు.. 

Highlights

Suryapet: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో దారుణ హత్య జరిగింది.

Suryapet: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో దారుణ హత్య జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు ముప్పేట దాడి చేశారు. కర్రలు, రాళ్లతో 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడారు. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో గ్రామంలో పోలీసులు మోహరించి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories