గజేంద్రప్రసాద్‌ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

గజేంద్రప్రసాద్‌ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
x
Highlights

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆటోమొబైల్‌ ఫైనాన్స్‌ వ్యాపారి.. గజేంద్రప్రసాద్‌ కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు కిడ్నాపర్లను...

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆటోమొబైల్‌ ఫైనాన్స్‌ వ్యాపారి.. గజేంద్రప్రసాద్‌ కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గజేంద్ర ప్రసాద్‌ మిత్రుడు అల్మా అనే వ్యక్తే కిడ్నాప్ చేశాడని.. మరో ముగ్గురితో కలిసి.. స్కెచ్ వేశాడని పోలీసులు తేల్చారు. గజేంద్ర కోట్లలో వ్యాపారం చేస్తాడని తెలిసే.. డబ్బుల కోసం అల్మా అండ్ గ్యాంగ్‌ కిడ్నాప్ చేసిందని.. పోలీసులు తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories