దుబ్బాక టీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు

దుబ్బాక టీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు
x
Highlights

దుబ్బాక టీఆర్ఎస్ నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో ఎనిమిది మంది నేతల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేశారు. దీంతో ఈ...

దుబ్బాక టీఆర్ఎస్ నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో ఎనిమిది మంది నేతల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేశారు. దీంతో ఈ దాడులు ఎన్నికలను మరింత హీట్‌ను పెంచాయి. దుబ్బాక జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, ఎంపీపీ పుష్పలతకిషన్ రెడ్డి, దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ బండి శ్రీలేఖ రాజు, ఆర్య వైశ్య సమాజ అధ్యక్షుడు చింత రాజు, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి ,సిద్దిపేట పట్టణ పార్టీ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories