Lockdown: హైదరాబాద్‌లో లాక్‌డౌన్ నిబంధనలు పాటించని జనం

People Break the Lockdown Rules in  Hyderabad
x

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంగిస్తున్న జనం (ఫైల్ ఇమేజ్)

Highlights

Lockdown: సడలింపుల తర్వాత రోడ్లపైకి వస్తున్న జనం * చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసుల తనిఖీలు

Lockdown: తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేసింది. అయినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపు సమయం పూర్తయినా.. రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో.. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. అకారణంగా రోడ్లపైకి వస్తున్నవారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్‌ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories