Ganesh Immersion: భాగ్యనగరంలో శోభాయమానంగా గణేశ్‌ నిమజ్జనోత్సవం

Peacefully Going On the Ganesh Immersion in Hyderabad
x

హైదరాబాద్ లో ప్రశాంతంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జనం (ఫైల్ ఇమేజ్)

Highlights

Ganesh Immersion: ప్రశాంతవాతావరణంలో కొనసాగుతున్న శోభాయాత్ర

Ganesh Immersion: భాగ్యనగరంలో గణేశ్‌ నిమజ్జనోత్సవం శోభాయమానంగా కొనసాగుతోంది. పాతబస్తీ చార్మినర్‌ వద్దకు చేరుకున్న శోభాయత్రను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ విజయలక్ష్మీ కూడా పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో సాగుతున్న నిమజ్జన కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని తలసాని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories