Padma Awards: తెలుగు పద్మాలు వీరే..

Padma Award Winners From Telugu States
x

Padma Awards: తెలుగు పద్మాలు వీరే..

Highlights

Padma Awards: కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డలును ప్రకటించింది.

Padma Awards: కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డలును ప్రకటించింది. మొత్తం 128 మందికి కేంద్రం ప‌ద్మ అవార్డుల‌కు ఎంపిక చేసింది. ఈ యేడాది వరించిన పద్మ అవార్డుల్లో ఏడుగురు తెలుగు వారు ఉన్నారు. అందులో నలుగురు తెలంగాణ నుంచి కాగా, ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారు.

తెలంగాణ

క్రిష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల - భారత్ బయోటెక్ (ఉమ్మడిగా)

దర్శనం మొగిలయ్య - కళలు

రామచంద్రయ్య - కళలు

పద్మజా రెడ్డి - కళలు

ఆంధ్రప్రదేశ్

గరికపాటి నర్సింహారావు - సాహిత్యం/విద్య

గోసవీడు షైక్ హుస్సేన్ - సాహిత్యం/విద్య

డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావు - మెడిసిన్

Show Full Article
Print Article
Next Story
More Stories