అదుపుతప్పి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుబోల్తా.. మితిమీరిన వేగమే...

Orange Travels Bus Accident at Miryalaguda Nalgonda District | Live News
x

అదుపుతప్పి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుబోల్తా.. మితిమీరిన వేగమే...

Highlights

Bus Accident: హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తుండగా ప్రమాదం...

Bus Accident: నల్గొండజిల్లా మిర్యాలగూడ సమీపంలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికిగురైంది. హైదాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న బస్సు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. 27 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో 8 మంది గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories