ఢిల్లీలో ఆందోళన చేస్తున్నవారు రైతులు కాదు: ఎంపీ అరవింద్‌

ఢిల్లీలో ఆందోళన చేస్తున్నవారు రైతులు కాదు: ఎంపీ అరవింద్‌
x

ఢిల్లీలో ఆందోళన చేస్తున్నవారు రైతులు కాదు: ఎంపీ అరవింద్‌

Highlights

ఢిల్లీలో ఆందోళన చేస్తున్నవారు రైతులు కాదని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. దేశద్రోహులు, దళారులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు....

ఢిల్లీలో ఆందోళన చేస్తున్నవారు రైతులు కాదని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. దేశద్రోహులు, దళారులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు మేలు చేసే చట్టాలనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ఇక అంతకు ముందు నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలోని కమ్మరపల్లి భీంగల్‌ మండలలో అరవింద్‌ పర్యటించారు. ఎండిపోయిన వరి పంటను పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories