నిజామాబాద్‌ ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో కొత్త కోణం.. ఈ నలుగురే కారణమని లెటర్‌..

Nizamabad Family Self Destruction Case Latest Update | Telangana News
x

నిజామాబాద్‌ ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో కొత్త కోణం.. ఈ నలుగురే కారణమని లెటర్‌..

Highlights

Nizamabad Family: *ఓ జాతీయ పార్టీ నేత గణేష్‌, జయకర్‌ ప్రమేయం..? *సూసైడ్‌ నోట్‌లో నిర్మల్‌కు చెందిన వినీత, చంద్రశేఖర్‌ పేర్లు

Nizamabad Family: నిజామాబాద్‌ ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. సురేష్‌ కుటుంబాన్ని వేధించినవారిలో ఓ నేత పేరు తెరపైకి వచ్చింది. ఓ జాతీయ పార్టీకి చెందిన నేత గణేష్‌తో పాటు జయకర్‌ ప్రమేయం ఉన్నట్టు సమాచారం. ఆత్మహత్య కేసులో సూసైడ్‌ నోట్‌ కీలకంగా మారింది. నిర్మల్‌కు చెందిన వినీత, చంద్రశేఖర్‌ పేర్లను సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు సురేష్. తమ కుటుంబం చావుకు ఈ నలుగురే కారణమంటూ తెలిపారు. నలుగురిని కఠినంగా శిక్షించాలంటూ లేఖలో కోరారు సురేష్..

Show Full Article
Print Article
Next Story
More Stories