NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన NIA సోదాలు

NIA Searches Concluded In Telugu States
x

NIA Rides: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన NIA సోదాలు

Highlights

NIA Raids: ప్రజా సంఘాల నేతల ఇళ్లలో సోదాలు జరిపిన NIA

NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు ముగిశాయి. 62 ప్రాంతాల్లో NIA సోదాలు నిర్వహించింది. తిరుపతిలోని న్యాయవాది క్రాంతి చైతన్య నివాసంలో NIA సోదాలు ముగిశాయి. ముంచుంగిపట్టు కేసులో సోదాలు జరిపినట్లు న్యాయవాది క్రాంతి చైతన్య తెలిపారు. ఈ కేసులో పోలీసులు 85 మందిని ముద్దాయిలుగా చేర్చారన్నారు. హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయడంతో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులను అరెస్ట్‌ చేయొద్దని కోర్టు తెలిపిందని అడ్వకేట్‌ క్రాంతి చైతన్య తెలిపారు. మమ్మల్ని బెదిరించేందుకు NIA దాడులు చేసిందని ఆయన విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories