Mancherial: ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం.. ఆపరేషన్ ఆలస్యం కావడంతో నవజాత శిశువు మృతి

Mancherial: మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా నవజాత శిశువు మృతి చెందింది.

Arun Chilukuri
Published on: 16 Dec 2025 12:57 PM IST
Mancherial: ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం.. ఆపరేషన్ ఆలస్యం కావడంతో నవజాత శిశువు మృతి
X

Mancherial: మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా నవజాత శిశువు మృతి చెందింది. కాగజ్‌‎నగర్‌కు చెందిన పద్మను డెలివరీ కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గర్భిణిని డెలవరీ కోసం ఆపరేషన్ థియేటర్‌‌‌కి తీసుకెళ్లిన వైద్యులు 2గంటల అయిన రాకపోవడంతో.... కుటుంబ సభ్యులు ఆస్పత్రికి సిబ్బందిని ప్రశ్నించారు. పాపకి హార్ట్ బీట్ కోట్టుకోవడం లేదని.. పాప చనిపోయిందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ముందు బాధితులు నిరసన తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story