Vaman Rao: లాయర్‌ వామన్‌రావు హత్య కేసులో కొత్త ట్విస్ట్

New Twist in Vaman Rao Death Case
x
వామన్ రావు(ఫైల్ ఇమేజ్)
Highlights

Vaman Rao: మంచిర్యాల జిల్లా వెన్నెల మండలంలోని 18 గ్రామాల సీలింగ్‌ భూ వివాదం. భూమి విషయంలో హత్య చేశారని పోలీసుల అనుమానం

Vaman Rao: లాయర్‌ వామన్‌రావు హత్య కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. మంచిర్యాల జిల్లా వెన్నెల మండలంలోని 18 గ్రామాల సీలింగ్‌ భూ వివాదం నడుస్తోంది. 6 కోట్లు విలువచేసే 12 వందల ఎకరాల స్థలం విషయంలో వాదించేందుకు వామన్‌రావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. మంథని సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు వామన్‌రావు. దీంతో భూ వివాదంలోనే వామన్‌రావు దంపతుల హత్య జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సోషల్‌ మీడియాలో వామన్‌రావు పోస్ట్‌పై విచారణ చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories