రేషన్‌ షాపుల్లో వినియోగదారులకు కొత్త ఇబ్బందులు

New problems for consumers in ration‌ shops
x

Representational Image

Highlights

* కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కొత్త విధానం తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం * కోవిడ్ 19 వల్ల బయోమెట్రిక్ అథంటికేషన్‌ నిలుపుదల

రేషన్ సరుకులు తీసుకోవాలంటే ఓటీపీ తప్పనిసరి అయ్యింది. కోవిడ్ నేపథ్యంలో బయోమెట్రిక్ అథంటికేషన్‌ నిలుపుదల చేశారు. దీని ప్లేస్‌లో మొబైల్‌ నెంబర్‌ వచ్చే ఓటీపీ ద్వారా రేషన్‌ సరుకులు ఇస్తున్నారు. కానీ ఈ కొత్త రూల్‌తో రేషన్ డీలర్లు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్‌కు ఫోన్ నెంబర్ లింకైతేనే ఓటీపీ వస్తుంది. గ్రామాల్లో చాలామందికి ఆధార్‌ కార్డుకు ఫోన్‌ నెంబర్‌ లింక్‌ లేదు. మరికొందరికి అసలు ఫోనే లేదు.


Show Full Article
Print Article
Next Story
More Stories