తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కొత్త పీసీసీ వివాదం!

తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కొత్త పీసీసీ వివాదం!
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పీసీసీ వివాదం కొనసాగుతోంది. పార్టీ సీనియర్‌ నేతలు కొందరు సోనియా అపాయింట్‌మెంట్ కోరారు. ఈ నేపథ్యంలో హస్తిన వెళ్లడానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్, శ్రీధర్ బాబులు సిద్ధమయ్యారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పీసీసీ వివాదం కొనసాగుతోంది. పార్టీ సీనియర్‌ నేతలు కొందరు సోనియా అపాయింట్‌మెంట్ కోరారు. ఈ నేపథ్యంలో హస్తిన వెళ్లడానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్, శ్రీధర్ బాబులు సిద్ధమయ్యారు. ఇక ఇదే అశంపై కాసేపట్లో వీరంతా ఉత్తమ్‌తో భేటీకానున్నట్లు తెలుస్తోంది. పీసీసీ నియామకంపై తుది అభిప్రాయం కోసం సీనియర్లను ఢిల్లీకి పిలవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్లను మరోసారి ఢిల్లీకి పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై జరిపిన ప్రజాభిప్రాయ సేకరణను మాణికం ఠాగూర్‌ రేపు సోనియా గాంధీకి ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories