MP Laxman: ఉద్యమకారులను, రైతులను.. విద్యార్థులను నమ్మించి మోసం చేయడం కేసీఆర్‌కే సాధ్యం

MP Laxman Comments On KCR
x

MP Laxman: ఉద్యమకారులను, రైతులను.. విద్యార్థులను నమ్మించి మోసం చేయడం కేసీఆర్‌కే సాధ్యం

Highlights

MP Laxman: తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారు

MP Laxman: బీఆర్ఎస్‌పై ఎంపీ లక్ష్మణ్ ఫైరయ్యారు. తెలంగాణ ప్రజలను.. సీఎం కేసీఆర్ నమ్మించి మోసం చేశారన్నారు. ఉద్యమకారులను, రైతులను, విద్యార్థులను నమ్మించి మోసం చేయడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో మద్యపాన నిషేధం ఉండగా... తెలంగాణలో మద్యం ఏరులై పారుతుందని తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ప్రజలను నమ్మించి మోసం చేస్తూ కేసీఆర్, కేటీఆర్‌లు పబ్బం గడుపుకుంటున్నారని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories