MP Laxman: మోడీపై అక్కసుతోనే ప్రతిపక్ష పార్టీల పిల్ల చేష్టలు

MP Laxman Comments On BRS and Congress
x

MP Laxman: మోడీపై అక్కసుతోనే ప్రతిపక్ష పార్టీల పిల్ల చేష్టలు

Highlights

MP Laxman: ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న పార్టీలు.. పార్లమెంట్ ప్రారంభాన్ని బహిష్కరించవు

Laxman: ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ఏ పార్టీలు పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరణకు పిలుపునివ్వవని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. మోడిపై అక్కసుతోనే ప్రతిపక్ష పార్టీలు పిల్ల చేష్టలకు పాల్పడుతున్నాయని అన్నారు. గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ప్రధాని హోదాలో పార్లమెంట్ కు సంబంధించిన ప్రారంబోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని అన్నారు. సమష్టిగా పని చేసి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక తాను ముక్కలేనని ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories