Bandi Sanjay: జీవోను సవరించండి.. 317 జీవోతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు

MP Bandi Sanjay Plea To Telangana Govt
x

Bandi Sanjay: జీవోను సవరించండి.. 317 జీవోతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు

Highlights

Bandi Sanjay: జీవో సవరించాలని గతంలో ఆందోళన చేస్తే.. నా పార్లమెంట్ కార్యాలయంపై దాడి చేశారు

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వం జీవో 317ను వెంటనే సవరించాలని ఎంపీ బండి సంజయ్ కోరారు. 317 జీవోను సవరించాలని ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తే...గత ప్రభుత్వం తన పార్లమెంట్ కార్యాలయంపై దాడి చేయించిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ సర్కార్‌ తెచ్చిన ఈ జీవో, ఉద్యోగ, ఉపాధ్యాయులను అనేక ఇబ్బందుల పాలు చేసిందని ఆరోపించారు. జీవోను సవరించాలని ఎన్ని ఉద్యమాలు చేసినా...గత ప్రభుత్వం పట్టించుకోలేదని బండి సంజయ్‌ విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories