విషాదం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసి.. తల్లి ఆత్యహత్య..

Mother with two Children Jumps Into Lake in Gambhiraopet
x

విషాదం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసి.. తల్లి ఆత్యహత్య..

Highlights

Gambhiraopet: సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది.

Gambhiraopet: సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని కొత్తపల్లిలో ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడింది. గుర్తించిన స్థానికులు చెరువులో నుంచి ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. తల్లి కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కుటుంబ కలహాల వల్లే పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories