ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు విద్యుత్ సౌధాముందు ధర్నా చేసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

MLC Kavitha Protest At Vidyuth Soudha Against Revanth Reddy For His Comments On Free Current
x

ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు విద్యుత్ సౌధాముందు ధర్నా చేసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

Highlights

MLC Kavitha: 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే తప్పేమిటన్న

MLC Kavitha: కాంగ్రెస్,టీడీపీ హయాంలో రైతులకు ఏమాత్రం న్యాయం జరగలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రైతులకు అన్నివిధాలా న్యాయం జరుగుతోందన్నారు. మిషన్ కాకతీయ,మిషన్ భగీరద పధకాలతో తెలంగాణలో కేసీఆర్ నీళ్లు పారించారన్నారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే రేవంత్ రెడ్డికి వచ్చిన నష్టమేమిటన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కోతలు లేవన్నారు. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు విద్యుత్ సౌధాముందు ధర్నా చేసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories