ఢిల్లీ నుంచి నేరుగా ప్రగతిభవన్కు వచ్చిన కవిత, కేటీఆర్
MLC Kavitha: గత మూడు రోజులుగా ఢిల్లీలో పరిణామాలపై చర్చ
ఢిల్లీ నుంచి నేరుగా ప్రగతిభవన్కు వచ్చిన కవిత, కేటీఆర్
MLC Kavitha: ఢిల్లీ నుంచి నేరుగా ప్రగతిభవన్కు చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్తో కవిత, కేటీఆర్ భేటీ అయ్యారు. గత మూడు రోజులుగా ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించారు. ఈడీ విచారణ జరిగిన తీరును సీఎం కేసీఆర్కు వివరించారు కవిత.
Next Story




