MLA Raja Singh: సీఎం రేవంత్‌కు కృతజ్ఙతలు

MLA Raja Singh: నగరంలో గణేశుడి నిమజ్జన కార్యక్రమం చాలా ప్రశాంతంగా పూర్తయిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు.

Arun Chilukuri
Published on: 8 Sept 2025 12:32 PM IST
MLA Raja Singh Thanks CM Revanth Reddy for Peaceful Ganesh Immersion
X

MLA Raja Singh: సీఎం రేవంత్‌కు కృతజ్ఙతలు

MLA Raja Singh: నగరంలో గణేశుడి నిమజ్జన కార్యక్రమం చాలా ప్రశాంతంగా పూర్తయిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్, మున్సిపల్, ట్రాఫిక్ శాఖలు, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చోరవ చూపించారని ఆయన తెలిపారు. దీంతో సీఎం రేవంత్‌కి రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు.

వినాయక్ సాగర్‌లో మురుగునీరు ఉందని.. అందులోనే నిమజ్జనాలు చేయడం బాధాకరమన్నారు. రాబోయే సంవత్సరంలో వినాయక్‌సాగర్‌లో మురుగునీరు చేరకుండా సీఎం ప్రత్యేక చోరవ తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story