Sangareddy: సంగారెడ్డి జిల్లాలో తప్పిన ప్రమాదం

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ప్రమాదం తప్పింది. చింతల్ ఘాట్ సమీపంలో వేగంగా వస్తున్న బస్సు..

Arun Chilukuri
Published on: 23 Dec 2025 12:16 PM IST
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో తప్పిన ప్రమాదం
X

 Sangareddy: సంగారెడ్డి జిల్లాలో తప్పిన ప్రమాదం

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ప్రమాదం తప్పింది. చింతల్ ఘాట్ సమీపంలో వేగంగా వస్తున్న బస్సు.. ముందు వెళ్తున్న బస్సును తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రయాణికులను పోలీసులు, స్థానికులు సురక్షితంగా రక్షించారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story