Srinivas Goud: పాలమూరు-రంగారెడ్డిని పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం

Srinivas Goud: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు

Shekhar G
Published on: 12 Aug 2023 9:16 AM IST
Minister Srinivas Goud Says Bjp Government Not Supporting For Telangana Development
X

Srinivas Goud: పాలమూరు-రంగారెడ్డిని పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం

Srinivas Goud: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించాయిన బిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పాలమూరు జిల్లాలో సాగునీటి కొరత తీర్చేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాలమూరు ప్రాజెక్టుద్వారా కృష్ణాజలాలతో కరువునేలను సస్యశ్యామలం చేస్తామన్నారు.

Shekhar G

Shekhar G

Next Story