Srinivas Goud: పాలమూరు-రంగారెడ్డిని పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
Srinivas Goud: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు
Srinivas Goud: పాలమూరు-రంగారెడ్డిని పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
Srinivas Goud: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించాయిన బిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పాలమూరు జిల్లాలో సాగునీటి కొరత తీర్చేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాలమూరు ప్రాజెక్టుద్వారా కృష్ణాజలాలతో కరువునేలను సస్యశ్యామలం చేస్తామన్నారు.
Next Story




