Basara IIIT: మంత్రిగానే కాదు, అమ్మగా బాధేస్తోంది.. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు మంత్రి లేఖ..

Minister Sabitha Indra Reddy Released a Letter Urging Basara IIIT Students
x

Basara IIIT: మంత్రిగానే కాదు, అమ్మగా బాధేస్తోంది.. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు మంత్రి లేఖ..

Highlights

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి స్పందించారు.

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి స్పందించారు. స్టూడెంట్స్‌ వెంటనే ఆందోళన విరమించాలంటూ లేఖ రాశారు. రాజకీయాలకు యూనివర్శిటీ వేదిక కాకుడదన్నారు ఆమె. విద్యార్థుల ఆందోళనలు చూస్తే మంత్రిగా, ఓ అమ్మగా బాధేస్తోంది. విద్యార్థుల సమస్యలను తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని.., సమస్యల పరిష్కారం కోసం డైరెక్టర్‌ను నియమించినట్లు తెలిపారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణతో చర్చలు జరపాలని విద్యార్థులకు సూచించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.


Show Full Article
Print Article
Next Story
More Stories