Satyavathi Rathod: కాంగ్రెస్ సభ అట్టర్ ఫ్లాప్.. రాహుల్, ప్రియాంక టూరిస్టుల్లా వచ్చివెళ్లారు

Minister Rathod Criticizes Congress Bus Yatra
x

Satyavathi Rathod: కాంగ్రెస్ సభ అట్టర్ ఫ్లాప్.. రాహుల్, ప్రియాంక టూరిస్టుల్లా వచ్చివెళ్లారు

Highlights

Satyavathi Rathod: కాంగ్రెస్ సభ అట్టర్ ప్లాఫ్ అని.. రాహుల్, ప్రియాంక టూరిస్టుల్లా వచ్చి వెళ్లారని రాష్ట్ర గిరిజన శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

Satyavathi Rathod: కాంగ్రెస్ సభ అట్టర్ ప్లాఫ్ అని.. రాహుల్, ప్రియాంక టూరిస్టుల్లా వచ్చి వెళ్లారని రాష్ట్ర గిరిజన శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోడుభూముల విషయంలో కాంగ్రెస్ తెచ్చిన చట్టం గిరిజనులకు నష్టం కలిగించిందని.. కానీ తమ ప్రభుత్వం 4 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలను అందించిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకే పోడు పట్టాలిచ్చిన ఘనత తమదని మంత్రి చెప్పారు. కాంగ్రెస్‌ బస్సుయాత్రను ప్రజలు నమ్మరన్నారు మంత్రి సత్యవతి రాథోడ్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories