Ponnam Prabhakar: కార్మికులను సన్మానించిన మంత్రి పొన్నం

Minister Ponnam visit to Siddipet District Husnabad
x

Ponnam Prabhakar: కార్మికులను సన్మానించిన మంత్రి పొన్నం

Highlights

Ponnam Prabhakar: గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం

Ponnam Prabhakar: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హుస్నాబాద్ పురపాలక సంఘం కార్మికులను సన్మానించారు. స్వచ్ఛ కార్యక్రమాలపై గాంధీ ఇచ్చిన స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని కోరారు. స్వచ్ఛ కార్యక్రమాలపై మరింత అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories