Ponguleti Srinivasa Reddy: ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి భేటీ

Minister Ponguleti Met With Dharani Committee
x

Ponguleti Srinivasa Reddy: ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి భేటీ 

Highlights

Ponguleti Srinivasa Reddy: కమిటీ నివేదికపై రేవంత్‌తో చర్చించనున్న పొంగులేటి

Ponguleti Srinivasa Reddy: ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. ధరణి సమస్యలపై తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తామని ధరణి కమిటీ తెలిపింది. ఈనేపథ్యంలో మధ్యంతర నివేదికపై మంత్రితో కమిటీ చర్చిస్తోంది. బుధవారం 4 జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం కానుంది. క్షేత్రస్థాయిలో భూసమస్యలపై కమిటీ ఆరా తీయనుంది. మంత్రికి కమిటీ మధ్యంతర నివేదిక ఇవ్వనుంది. కమిటీ నివేదికపై మంత్రి పొంగులేటి రేవంత్‌తో చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories