Malla Reddy: కేసీఆర్ ఉన్నంత వరకు ఎలాంటి దాడులకు భయపడను

Minister Malla Reddy Sensational Comments At a Program Held in Mulugu
x

Malla Reddy: కేసీఆర్ ఉన్నంత వరకు ఎలాంటి దాడులకు భయపడను

Highlights

Malla Reddy: 2024లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం

Malla Reddy: మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ‎ తాము అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా ఇన్ కమ్ ట్యాక్స్ ను రియలైజ్ చేస్తామన్నారు. ఎవరైనా ఎంతైనా సంపాదించుకునే వెలుసుబాటు కల్పిస్తామన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వద్ద బ్లాక్ మనీ ఉందన్నమాటల్లో వాస్తవం లేదన్నారు. కేసీఆర్ ఉన్నంత వరకు ఎలాంటి దాడులకు భయపడబోనని స్పష్టం చేశారు మంత్రి మల్లారెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories