KTR: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

Minister KTR Inaugurated the CT Scan Center in Rajanna Sircilla
x

సిరిసిల్లలో సీటీ స్కాన్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్ 

Highlights

KTR: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సీటీ * స్కాన్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి

KTR: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. మొదటగా ఇటీవల మృతి చెందిన టీఆర్ఎస్ గ్రామశాఖ‌ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ సెంటర్‌ను ప్రారంభించారు. మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే రమేష్ బాబు పర్యటనలో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories