ఎమ్మెల్సీ ఎన్నికలపై వేగం పెంచిన గులాబీ పార్టీ

ఎమ్మెల్సీ ఎన్నికలపై వేగం పెంచిన గులాబీ పార్టీ
x

image (the hans india)

Highlights

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ వేగం పెంచింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇవాళ సాయంత్రనం 5 గంటలకు నేతలకు దిశానిర్థేశం...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ వేగం పెంచింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇవాళ సాయంత్రనం 5 గంటలకు నేతలకు దిశానిర్థేశం చేయనున్నారు. ఈ సమావేశానికి నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై నేతలకు మంత్రి కేటీఆర్ దిశానిర్థేశం చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories