Harish Rao: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా.. వృద్ధులకు, వితంతులకు రూ.2000 పెన్షన్ ఇస్తున్నారా?

Minister Harish Rao Visits Sangareddy  | TS News
x

Harish Rao: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా.. వృద్ధులకు, వితంతులకు రూ.2000 పెన్షన్ ఇస్తున్నారా?

Highlights

*సంగారెడ్డిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకపోయినా.. ప్రజల కోసం రూ.50కోట్లతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాం -హరీష్ రావు

Harish Rao: సంగారెడ్డిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకపోయినా ప్రజల అవసరాల కోసం 50కోట్ల రూపాయిలతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి హరీష్ రావు తెలిపారు. రెండు వేల పెన్షన్ ఇచ్చేది ఒక్క కేసీఆరేనని హరీష్ రావు చెప్పారు. దేశంలో ఏ బీజేపీ ప్రభుత్వమైన వృద్ధులకు, వితంతులకు రెండు వేల పెన్షన్ ఇస్తుందా అని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories