Harish Rao: వంద శాతం రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తాం

X
Harish Rao: ములుగులో ధరణి పోర్టల్పై మంత్రి హరీశ్ సమీక్ష
Highlights
Harish Rao: ములుగులో ధరణి పోర్టల్పై మంత్రి హరీశ్ సమీక్ష
Rama Rao14 Jun 2022 9:46 AM GMT
Harish Rao: వంద శాతం రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ములుగులోని ఫారెస్ట్ కళాశాలలో సీఎస్ సోమేశ్ కుమార్, సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. ములుగు మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా తీసుకున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. కోర్టు కేసులు, కుటుంబ తగాదాలతో కొన్ని భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. త్వరలో సమస్యలు పరిష్కరించి ములుగులో రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు.
Web TitleMinister Harish Rao reviews Dharani portal in Mulugu
Next Story
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT