సంగారెడ్డిలో నూతన ఆసరా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి హరీష్‌రావు

Minister Harish Rao Distributed New Support Pensions in Sangareddy
x

సంగారెడ్డిలో నూతన ఆసరా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి హరీష్‌రావు

Highlights

Harish Rao: 45 లక్షల లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తున్నాం

Harish Rao: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 45లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో నూతన పెన్షన్లను మంత్రి హరీష్ రావు లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఇంటి స్థలం ఉన్నవారికి దసరాలోపు డబ్బులు మంజూరు చేస్తామని..మంత్రి హరీష్ రావు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories