కరీంనగర్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. పోలింగ్ కేంద్రంలోకి నేరుగా...

X
కరీంనగర్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. పోలింగ్ కేంద్రంలోకి నేరుగా...
Highlights
Karimnagar: మంత్రి తీరుపై రెబల్ అభ్యర్థి రవీందర్సింగ్ అభ్యంతరం...
Shireesha10 Dec 2021 8:49 AM GMT
Karimnagar: కరీంనగర్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ ఓటర్లతో మంత్రి గంగుల కమలాకర్ నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడం కాస్త వివాదానికి దారితీసింది. అంతేకాక.. సీఎం కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో అక్కడే ఉన్న రెబల్ అభ్యర్థి రవీందర్సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
Web TitleMinister Gangula Kamalakar Entered Directly into the Karimnagar MLC Polling Center made An Issue | Telugu News
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Nepal: నేపాల్లో కూలిన విమానం
29 May 2022 8:50 AM GMTAudimulapu Suresh: టీడీపీకి ఇదే చివరి మహానాడు
29 May 2022 8:34 AM GMTబీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన శోభారాణి
29 May 2022 8:13 AM GMTశంషాబాద్ ఎయిర్పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి తప్పిన ప్రమాదం
29 May 2022 7:45 AM GMTతెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు.. 42 నుండి 44 డిగ్రీల...
29 May 2022 7:17 AM GMT