Telangana News: గవర్నర్ తమిళిసైతో మంత్రి దామోదర రాజనర్సింహ భేటీ

Minister Damodara Rajanarasimha Met Governor Tamilisa Soundararajan
x

Telangana News: గవర్నర్ తమిళిసైతో మంత్రి దామోదర రాజనర్సింహ భేటీ

Highlights

Telangana News:తెలంగాణ గవర్నర్ తమిళిసైని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ కలిశారు

Telangana News: తెలంగాణ గవర్నర్ తమిళిసైని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ కలిశారు. రాజ్‌భవన్‌లో ఆమెతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. తన కూతురు త్రిష వివాహానికి రావాలని పెళ్లిపత్రిక ఇచ్చి ఆహ్వానించారు మంత్రి.

Show Full Article
Print Article
Next Story
More Stories