Nizamabad: ఆర్మూర్‌లో కిలోన్నర బంగారు నగల చోరీ

Massive Theft In Armour One And A Half Kilo Gold Stolen
x

Nizamabad: ఆర్మూర్‌లో కిలోన్నర బంగారు నగల చోరీ

Highlights

Nizamabad: పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు.. కొనసాగుతున్న విచారణ

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో భారీ దొంగతనం జరిగింది. ఈశ్వర్ చంద్ర పవార్‌‌కు చెందిన కిలోన్నర బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. పట్టణానికి చెందిన ‎ఈశ్వర్ బ్యాంకు లో దాచుకున్న బంగారాన్ని తీసుకుని.. స్థానికంగా ఉన్న అమ్మవారి ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లారు. బంగారం ఉన్న బాక్స్‌ను కారులోపెట్టి.. వెళ్లగా.. వచ్చేసరికి బాక్స్ కపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఏసీపీ జయరాం ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories