Manikrao Thakre: దేశంలోని ప్రభుత్వ సంస్థలను ఆదానికి కట్టబెడుతోంది

Manikrao Thakre: కేసీఆర్‌ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది

Dhatripriya
Updated on: 4 March 2023 6:21 PM IST
Manikrao Thakre Serious On Modi Govt
X

Manikrao Thakre: దేశంలోని ప్రభుత్వ సంస్థలను ఆదానికి కట్టబెడుతోంది 

Manikrao Thakre: మోడీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ సంస్థలను ఆదానికి కట్టబెడుతోందన్నారు మాణిక్‌రావు ఠాక్రే. కేసీఆర్‌ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. ధరణితో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నేతలందరు కలిసి కట్టుగా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని.. నేతలంతా విభేదాలను పక్కన పెట్టి జోడో యాత్రను విజయవంతం చేయాలన్నారు.



Dhatripriya

Dhatripriya

Next Story