Mallikarjun Kharge: తెలంగాణలో ఎన్నికలు అవినీతిపై పోరాటం
Mallikarjun Kharge: కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు
Mallikarjun Kharge: తెలంగాణలో ఎన్నికలు అవినీతిపై పోరాటం
Mallikarjun Kharge: తెలంగాణలో ఎన్నికలు అవినీతిపై పోరాటమన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను మలుపు తిప్పుతాయని.. ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమని తెలిపారు. అలంపూర్, నల్గొండ కాంగ్రెస్ విజయభేరి సభల్లో పాల్గొన్న ఖర్గే.. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. కాంగ్రెస్ ఆస్తులను జప్తు చేసి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన.. బీజేపీ బెదిరింపులకు భయపడే పార్టీ కాంగ్రెస్ కాదన్నారు.
Next Story




