కేసీఆర్‎తో కేటీఆర్, హరీశ్ భేటీ

కేసీఆర్‎తో కేటీఆర్, హరీశ్ భేటీ
x
Highlights

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బైపోల్‌పై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బైపోల్‌పై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా కమాండ్ చేపట్టారు.

రేపు ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో ఉపఎన్నిక ప్రచార వ్యూహం, మద్దతుదారుల సమన్వయం, ప్రచార కార్యక్రమాల దిశపై చర్చించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. ఇక ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల మధ్య ప్రాథమిక చర్చలు జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories