KTR: నిజామాబాద్ జిల్లా సిద్ధాపూర్ బహిరంగ సభలో కేటీఆర్ కామెంట్లు

KTR Comments at Nizamabad District Siddapur Public Meeting
x

KTR: నిజామాబాద్ జిల్లా సిద్ధాపూర్ బహిరంగ సభలో కేటీఆర్ కామెంట్లు

Highlights

KTR: మోడీకి అధికారమిస్తే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారన్న కేటీఆర్

KTR: ప్రధాని మోడీపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా సిద్ధాపూర్ లో డబుల్ బెడ్ రూంల ప్రారంభోత్సవంలో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ ఈ కామెంట్లు చేశారు. తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపేసే ప్రయత్నం జరుగుతోందని, మోడీకి అధికారమిస్తే రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పుట్టుకనే మోడీ ప్రశ్నిస్తున్నారన్న కేటీఆర్.. అసలు ఏ బిల్లయినా తలుపులు మూసే పాస్ చేస్తారన్న విషయం మోడీకి తెలియదా అంటూ ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories