KTR: ఈరోజు రాజరికానికి స్వస్థి పలికిన రోజు

KTR: రాజరిక పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ బిడ్డలు అడుగు పెట్టిన రోజని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Arun Chilukuri
Published on: 17 Sept 2025 11:36 AM IST
KTR: ఈరోజు రాజరికానికి స్వస్థి పలికిన రోజు
X

KTR: రాజరిక పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ బిడ్డలు అడుగు పెట్టిన రోజని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జాతీయ సమైఖ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జాతీయ సమైఖ్య దినోత్సవం కోసం పోరాటం చేసిన అమరవీరులందరికీ ఆయన నివాళులు అర్పించారు. రాష‌్ట్ర ప్రజలు మరోసారి సంక్షేమ, అభివృద్ధి పాలనను కోరుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story