వచ్చే ఎన్నికలపై సీరియస్ గా దృష్టి సారించిన కోదండరామ్

Kodandaram: సూర్యాపేట జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారు

Rama Rao
Updated on: 30 March 2022 4:45 PM IST
Kodandaram is Seriously Focused on the Upcoming Elections
X

వచ్చే ఎన్నికలపై సీరియస్ గా దృష్టి సారించిన కోదండరామ్

Kodandaram: రాబోయే ఎన్నికలపై తెలంగాణ జనసమితి సీరియస్ గానే దృష్టి సారించింది. ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం సూర్యాపేట జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేశారు. సూర్యాపేట నుంచి కుంట్ల ధర్మార్జున్, హుజూర్ నగర్ నుంచి దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్లను కోదండరామ్ ప్రకటించారు.

Rama Rao

Rama Rao

Next Story