Kishan Reddy: రాష్ట్ర ప్రభుత్వం కనీసం పంటల బీమా పథకాన్ని కూడా.. సరిగా అమలు చేయలేకపోతుంది

Kishan Reddy Comments On TS Govt
x

Kishan Reddy: రాష్ట్ర ప్రభుత్వం కనీసం పంటల బీమా పథకాన్ని కూడా.. సరిగా అమలు చేయలేకపోతుంది

Highlights

Kishan Reddy: పంట నష్టపోయి రైతులు అల్లాడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది

Kishan Reddy: తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాము ప్రపంచానికి ఆదర్శమని చెబుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. కనీసం పంటల బీమా పథకాన్ని కూడా సరిగా అమలు చేయలేకపోతుందన్నారు. పంట నష్టపోయి రైతులు అల్లాడుతుంటే.. పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories