Hyderabad: హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో అంతర్జాతీయ అటవీ దినోత్సవం

International Forest Day at KBR Park | TS News Today
x

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో అంతర్జాతీయ అటవీ దినోత్సవం

Highlights

Hyderabad: మొక్కలు నాటిన హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జడ్జి నవీన్ రావు

Hyderabad: హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ లో అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన హకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, హై కోర్ట్ జడ్జ్ నవీన్ రావు పార్క్ లో మొక్కలు నాటారు. తెలంగాణ రాష్ట్రంలో అడవుల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను ఫారెస్ట్ అధికారులు న్యాయమూర్తులకు వివరించారు. హైద్రాబాద్ లో అర్బన్ పార్క్ ల పరిరక్షణ కు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని న్యాయమూర్తులు ఫారెస్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో అటవీ అభివృద్ధిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్బిబిషన్ అతిథులు ఆసక్తిగా తిలకించారు. తాను ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కు మంచి స్పందన వస్తోందని.. దీనిని ఇలాగే కొనసాగించాలిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories